నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూకట్టారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో ఆలయంలో రద్దీ పెరిగింది. ఉదయం సరస్వతి, మహాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. 19 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతుండటంతో విద్యార్థులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. అమ్మవారి పాదాల దగ్గర పెన్నులు, హాల్ టికెట్లు పెట్టి పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
బాసరకు క్యూ కట్టిన భక్తులు
- తెలంగాణం
- March 15, 2020
లేటెస్ట్
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
- కామారెడ్డిలో పెరిగిన పోలింగ్
- వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు
- GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్
- ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- పోలింగ్ కేంద్రం వద్ద మహిళ ప్రచారం
- అనారోగ్యంతో కౌన్సిలర్ మృతి
- మస్తుగా తాగేసిన్రు..
- అవగాహన లేక.. పోలింగ్ రోజు తిప్పలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!