హైదరాబాద్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు బీభత్సం సృష్టిస్తున్నాయి, జులై 4వ తేదీ మంగళవారం కూకట్ పల్లిలో కావేరీ ట్రావెల్స్ బస్సు ..కారు, బైకును ఢీకొట్టగా..జులై 05వ తేదీ బుధవారం ఎర్రగడ్డ రైతు బజార్ ముందు ధనుంజయ ట్రావెల్స్ బస్సు రెండు కార్లను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ఢీకొట్టడంతో కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రగడ్డలో ధనుంజయ ట్రావెల్స్ బీభత్సం..నలుగురికి గాయాలు
- హైదరాబాద్
- July 5, 2023
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ