రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం చివరి రోజుతో పాటు… ఆఖరి సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే  స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కు చెల్లించి, తలనీలాలు సమర్పిస్తున్నారు.