హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు వైఎస్ షర్మిల ముఖ్య అనుచరాలు ఇందిరా శోభన్. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే..మరోవైపు బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుందన్నారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు వెంటనే ట్రీట్ మెంట్ అందించాలన్నారు. కేసులకు తగ్గట్టు బెడ్ల సంఖ్యను పెంచాలన్న ఇందిరా శోభన్.. మందులు, ఇంజెక్షన్లు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. కోఠి ఈఎన్టీ హాస్పిటల్ ని పూర్తిగా బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కేటాయించాలని తెలిపారు ఇందిరా శోభన్.
బ్లాక్ ఫంగస్ విషయంలో నిర్లక్ష్యం తగదు
- తెలంగాణం
- May 23, 2021
లేటెస్ట్
- కేరళలో పోలింగ్ అవకతవకలు .. ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
- బీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ
- బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్
- కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు .. పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి
- మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం
- ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
- నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ
- నేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై
- వీడియోలు వైరల్.. సెక్స్ స్కాండల్లో దేవెగౌడ మనవడు
- ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్కే: మాదిగ ఉపకులాల ఫ్రంట్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..