హైదరాబాద్, వెలుగు : మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటును పెంచకూడదని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) అంటోంది. జీఎస్టీ రేట్లను పెంచే ఎలాంటి ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవద్దని సీఎం కేసీఆర్ను ఐసీఈఏ కోరింది. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పెంపుతో మొబైల్ ఫోన్ల పెనట్రేషన్పై ప్రతికూల ప్రభావం పడుతుందని, డిజిటల్ ఇండియా కింద ప్రభుత్వం చేపడుతోన్న చాలా సర్వీసులు, కోర్ ప్రొగ్రామ్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. జీఎస్టీ శ్లాబ్ 12 శాతాన్ని ప్రభుత్వం తీసేస్తోందని మీడియా రిపోర్ట్ లు వస్తున్నాయని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహింద్రో అన్నారు. దీంతో మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. ఇది 2020లో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారిపై ప్రభావం చూపుతుందన్నారు. 2020లో 31 కోట్లకు పైన ప్రజలు ఫోన్లు కొందామనుకుంటున్నట్టు అంచనాలున్నాయి. తెలంగాణలో 97.5 లక్షల మందిపై ప్రభావం పడుతుందని పంకజ్ పేర్కొన్నారు. కేవలం హ్యాండ్సెట్లపైనే కాకుండా.. మొబైల్ ఫోన్లకు సంబంధించిన అన్ని కాంపోనెంట్స్, యాక్ససరీస్పై కూడా జీఎస్టీ రేటు 12 శాతాని కంటే ఎక్కువ ఉండకూడదని పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్లపై జీఎస్టీ పెంచొద్దు
- బిజినెస్
- February 20, 2020
మరిన్ని వార్తలు
-
గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
-
వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
-
ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
-
ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు