ఇంటర్ ఫలితాల్లో ప్రతి ఏడాది తప్పులు జరుగుతాయనీ, ఈసారి కూడా జరిగాయనీ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి చెప్పారు . సీఎం ఆదేశాల మేరకు ఫెయిలైన స్టూడెంట్స్ కు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఉచితంగా చేస్తామని తెలిపారు. ‘‘ఈ నిర్ణయం తీసుకున్నామంటే తప్పులు జరిగాయని కాదు. అనుమానాల నివృత్తి కోసమే. ఇప్పటికే ఫెయిలైన వారు రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంటే.. వారికి ఆ నగదును రీఫండ్ చేస్తాం’’ అని చెప్పారు . బుధవారం సీఎంతో జరిగిన రివ్యూ అనంతరం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏటా 21 వేల వరకూ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తులు వచ్చేవని తెలిపారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ నష్టపోకుండా మే లోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తున్నామన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు ఐటీఐ వైపు వెళ్లాలనీ లేదా మళ్లీ మంచిగా చదివి పాస్ కావాలని సూచించారు. అంతేగానీ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. భవిష్యత్ లో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు . కాగారీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు విద్యార్థుల నుంచి 55వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.
ఇంటర్ ఫలితాల్లో ప్రతి ఏడాది తప్పులు జరుగుతాయి: విద్యాశాఖ కార్యదర్శి
- తెలంగాణం
- April 25, 2019
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు