ఇబ్రహీంపట్నం, వెలుగు: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆదిబట్ల సీఐ రవికుమార్ రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా అవార్డుల జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. దీంతో ఆయనను పోలీసు సిబ్బంది, అధికారులు అభినందించారు.