కల్తీ మద్యం సేవించి 9 మంది మృతి

కల్తీ మద్యం సేవించి 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. బరాబాంకి జిల్లాలోని రామ్ నగర్ లో కల్తీ మద్యం తాగి 9 మంది మృతి చెందారు. నిన్న మద్యం తాగి 8మంది చనిపోయారు. ఇవాళ మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ వీరిలో మరొకరు చనిపోయారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.