ఎదురు కాల్పుల్లో 8 మంది మావోలు మృతి

ఎదురు కాల్పుల్లో 8 మంది మావోలు మృతి

మహారాష్ట్ర గడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. గ్యారబట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.. ఉదయం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన బలగాలు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు.. దీంతో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకున్నాయి.