కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్లో అన్ని విభాగాల అధికారులు, ఎస్హెచ్వోలతో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. చెక్ పోస్టులు పనితీరుపై ,వాహన తనిఖీలు క్షుణ్ణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సెంటర్లను స్టేషన్ ఆఫీసర్లు స్వయంగా పరిశీలించనున్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ఎ.లక్ష్మీనారాయణ, ఏసీపీలు శ్రీనివాస్ , నరేందర్, వెంకటరమణ, శ్రీనివాస్ జీ, మాధవి, విజయ్ కుమార్, వేణుగోపాల్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎలక్షన్ కోడ్ను పకడ్బందీగా అమలుచేయాలి : సీపీ అభిషేక్ మహంతి
- కరీంనగర్
- April 13, 2024
లేటెస్ట్
- సదరం కష్టాలకు బ్రేక్ ఇక రెగ్యులర్ గా బుకింగ్స్
- బంగ్లాపై ఘన విజయం..ఫైనల్లో ఇండియా
- బడ్జెట్లలో మద్దతు ధర ఊసే లేదు
- త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు
- డయల్ 100కు కాల్ వస్తే వెంటనే స్పందించండి
- కొత్త ఆరంభం..శ్రీలంకతో ఇండియా తొలి టీ20 మ్యాచ్
- గురుకులంలో పాము కాటు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం
- బాక్సింగ్ అఫీషియల్గా సాయి అశోక్
- సీఎంఆర్ ఎంపీ రోడ్లపై దృష్టి పెట్టండి
- వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం
Most Read News
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!
- Rajinikanth: మనవడిని స్వయంగా స్కూల్కు తీసుకెళ్లి..క్లాస్ రూమ్లో ముచ్చటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ..