ఎంసెట్ అప్లికేషన్ గడువు వచ్చే నెల 10 వరకు పొడగింపు

ఎంసెట్ అప్లికేషన్ గడువు వచ్చే నెల 10 వరకు పొడగింపు

హైదరాబాద్, వెలుగు : టీఎస్ఎంసెట్ అప్లి కేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురు వారం సాయంత్రం వరకూ 1,39,794 మంది దరఖాస్తు చేసుకున్నారు.  వీరిలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు 89,418 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కు 50,225 మంది అప్లై చేయగా, రెండింటికి అప్లై చేసిన వాళ్లు151 మంది ఉన్నారు. ఈ నెల 3 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 10 దాకా చాన్స్​ ఉంది. మే 7 నుంచి 11 దాకా ఎగ్జామ్స్ జరగనున్నాయి.