బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించిన ఈటల

బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించిన ఈటల

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించారు. తర్వాత దర్గాలో జరిగిన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గాలోని సమాధుల దగ్గర మొక్కులు చెల్లించుకున్నారు. ఉర్సు ఉత్సవాలకు బిజిగిరి షరీఫ్ దర్గాకు అధిక సంఖ్యలో ముస్లింలు తరలి వస్తారన్నారు ఈటల రాజేందర్.