హుజురాబాద్: తన బర్తరఫ్ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రతి ఒక్కడికీ టీఆర్ఎస్ ఓడిపోవాలని ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం కేసీఆర్ ఆధీనంలో ఉండదన్నారు. అది ఢిల్లీలో ఉంటుందని చెప్పారు. కేసీఆర్ నచ్చిన పోలింగ్ ఆఫీసర్లను వేస్తే ఊరుకోనన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణ అంతా తిరుగుతానని పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో అడ్డగోలుగా పోలీసులను మారుస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం కేసీఆర్ జేజమ్మ నుంచి కూడా కాదని వ్యాఖ్యానించారు. నాయకులను కొనొచ్చు కానీ ప్రజలను కొనలేమని చెప్పారు. పెన్షన్లు కేసీఆర్ తాత జాగీర్ కాదని, పథకాలను ఆపడం ఎవరి వల్లా కాదని ఈటల తెలిపారు.
నా బర్తరఫ్ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం
- తెలంగాణం
- June 21, 2021
లేటెస్ట్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
- సంగారెడ్డిలో 3, మెదక్లో 4 నామినేషన్లు
- కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి
- పరారీలో హోంగార్డు
- రాహుల్ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు
- వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురు టెకీలు అరెస్ట్
- బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష