రేపు అసెంబ్లీలో కరోనాపై చర్చ ఉంటుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రతతో… రాష్ట్రంలో ప్రభుత్వం అలర్ట్ గా ఉందన్నారు ఈటల. కరోనా కేసుల కోసం గాంధీలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. కరోనా టెస్టుల కోసం అత్యాధునిక లేబరేటరీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు మంత్రి. రాష్ట్రంలో కరోనా తీవ్రత లేదని…రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
రేపు అసెంబ్లీలో కరోనాపై చర్చ …
- తెలంగాణం
- March 12, 2020
లేటెస్ట్
- తెలంగాణ డీజీపీ ఫోటో వాడి సైబర్ అటాక్..
- ఒడిశా సీఎం చుట్టూ అవినీతి కోటరీ: మోదీ
- సిటీ శివారులో పోలీస్ మార్చురీ పెట్టాలి : మర్రి శశిధర్ రెడ్డి
- బిజినెస్ గ్రోత్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్
- రాయ్బరేలీలో రాహుల్ పూజలు
- ఉప్పల్ లో దారుణం.. భార్య గొంతు నులిమి చంపిన భర్త
- జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు రూ.57 కోట్లు రిలీజ్
- భాగ్యలక్ష్మి బ్యాంకు లో..
- గుజరాత్లో నలుగురు ఐఎస్ టెర్రరిస్టుల అరెస్ట్
- ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణం కూల్చివేత
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం