భానుడి భగభగలు తగ్గాయి. చల్లని సాయంత్రం వేళ హుస్సేన్ సాగర్ తీరం సరికొత్త రూపు సంతరించుకుంది. అలల సవ్వడులు, పై నుంచి ఎగిరిపోయే పక్షుల కిలకిలరావాల మధ్య ‘సాగర్’లో కొలువైన బుద్ధుడి విగ్రహం సరికొత్త కాంతులతో వెలిగిపోతోంది.
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు నగరవాసులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. సరదాగా బోటింగ్చేస్తూ ఎంజాయ్చేస్తున్నారు.
– సిటీ ఫొటోగ్రాఫర్, వెలుగు
