యూపీలో రెండోసారి బీజేపీనే అధికారం చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ అభ్యర్థి బ్రిజేష్ పాఠక్ చెప్పారు. లక్నో కంటోన్మెంట్ లో ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. ప్రతి వర్గం బీజేపీని ఆశీర్వదిస్తోందన్నారు. తాము భారీ మెజార్టీతో ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం