జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన వేలాల గట్టు మల్లన్న దొనలో రెండురోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టపై ఉన్న గట్టు మల్లన్నస్వామి దొనలో శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. ఏటా శివరాత్రి మినహా దొనవైపు భక్తులు అరుదుగా వెలుతుంటారు. ఇదే అదునుగా దుండుగులు తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జైపూర్ ఎస్ఐ శ్రీధర్ ను వివరణ కోరగా ఆలయ కమిటీ సభ్యులు ద్వారా సమాచారం అందినట్లు తెలిపారు. విచారణ చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు.
మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు
- ఆదిలాబాద్
- April 26, 2024
లేటెస్ట్
- ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి : గడ్డం వంశీకృష్ణ
- జీహెచ్ఎంసీలో బదిలీ టెన్షన్!
- రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తం: రాహుల్ గాంధీ
- జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్
- ఉపాధి కల్పించినా దొంగ బుద్ధి మారలే
- గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం
- మహబూబ్ నగర్ లో బీజేపీదే గెలుపు : అందె బాబయ్య
- గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ
- రాజకీయ మార్కెట్లో.. జేబుదొంగలు, గజదొంగలు, బందిపోట్లు
- సుస్థిర పాలన కాంగ్రెస్కే సాధ్యం : గడ్డం రంజిత్రెడ్డి
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల