హైదరాబాద్, వెలుగు: టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ అప్లికేషన్ల గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 29 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రూ.500 ఫైన్తో మే 4 వరకు, వెయ్యి ఫైన్తో మే 8 వరకు, రూ.4 వేల ఫైన్తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు 35,072 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. సెంటర్లు తక్కువగా ఉండటంతో త్వరగా అప్లై చేసుకొని, దగ్గరలోని సెంటర్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మే 25న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఎడ్ సెట్ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 25 వరకు పెంచినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ ఫైనలియర్ స్టూడెంట్లు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటివరకు 21,456 అప్లికేషన్లు వచ్చాయన్నారు.
29 వరకు లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
- హైదరాబాద్
- April 21, 2023
లేటెస్ట్
- హైదరాబాద్ వన్ డర్... ఒక్క రన్ తేడాతో రాజస్తాన్పై విక్టరీ
- సాధారణ కుటుంబాలు సాధించినవి అమోఘాలు
- కాంగ్రెస్కే మా మద్దతు..మాల ప్రజా సంఘాల
- కొల్లాపూర్ మామిడికి ఎంత కష్టం .. తోటలను నరికేస్తున్న రైతులు
- నేను మంత్రికి పైసలియ్యలేదని ప్రమాణం చేస్తున్నా : రోహిత్రావు
- రాహుల్ను ప్రధానిని చేసేందుకు పాక్ కష్టపడుతోంది : మోదీ
- పొగతో ఊపిరాడక మూగ రైతు మృతి
- బాబుల్ రెడ్డినగర్ లో భారీగా డ్రగ్స్ సీజ్
- ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య
- సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తం : మంత్రి శ్రీధర్బాబు
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...