హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, తన బిడ్డ పెండ్లి ఖర్చుపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తొలగించేలా ఆదేశించాలని హైకోర్టును రిటైర్డ్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కోరారు. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ, గూగుల్, యూట్యూబ్ ను చేర్చారు. ఈ పిటిషన్ ను మంగళవారం జస్టిస్ సూరేపల్లి నందా విచారించారు. తాను అవినీతికి పాల్పడినట్లు, ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపి ఫాల్స్ అని తేల్చిందని చెప్పారు. ఆ రిపోర్ట్ ను హైకోర్టుకు రజత్ కుమార్ అందజేశారు.
నాపై తప్పుడు ప్రచారం.. హైకోర్టులో మాజీ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ పిటిషన్
- హైదరాబాద్
- March 6, 2024
లేటెస్ట్
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్