కరోనా వైరస్ బారిన పడి తండ్రి, కుమారుడు చనిపోయారు. ఈ సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన 45 ఏళ్ల గుమ్మడి ప్రకాశ్ , మధురిమ దంపతులకు అభయ్, అభిజిత్ అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. ప్రకాశ్ వేములవాడలోని ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం వీరంతా కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్ వచ్చింది. ప్రకాశ్ కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. మిగతా ముగ్గురు సిరిసిల్లలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో అభిజిత్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.
కరోనాతో ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి
- తెలంగాణం
- May 5, 2021
లేటెస్ట్
- తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
- అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : గాలి అనిల్ కుమార్
- ఆర్మీ ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్
- ఎన్నికల కోసం కంట్రోల్ రూమ్ ప్రారంభం
- పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : రాహుల్ రాజ్
- న్యాయం చేయాలని అడ్వకేట్ ఇంటి ముందు ధర్నా
- నాగులమ్మ మినీ జాతర పోస్టర్ ఆవిష్కరణ
- ముల్కలపల్లి మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు
- Anupama Parameswaran: రోజూ అన్నమే తినలేం కదా.. బోల్డ్ ప్రశ్నకు.. అనుపమ బోల్డ్ ఆన్సర్
- గ్రేటర్లో నీటి ఎద్దడి నివారణకు ప్లాన్ రెడీ చేయాలి : దాన కిశోర్
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్