వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో వాట్సాప్ చర్చ గొడవలకు దారితీసింది. బాన్సువాడకు కేంద్రమంత్రి అమిత్ షా వస్తున్నారని, స్థానికంగా జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోబోతున్నారని గురువారం సాయంత్రం వాట్సాప్లో బీజేపీకి చెందిన ఓ కార్యకర్త మెసేజ్ పెట్టారు. దానికి టీఆర్ఎస్ కార్యకర్త స్పందిస్తూ.. ఎవరు వచ్చినా తమను ఏం చేయరని, ఇక్కడ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతారని పోస్టు పెట్టాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఎవరి దమ్మేంటో చూసుకుందామంటూ శుక్రవారం మోస్రా బస్టాండ్ దగ్గరకు చేరుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బీజేపీ మండల మాజీ ప్రెసిడెంట్ స్వామిగౌడ్, కార్యకర్త శ్రీధర్కు గాయాలయ్యాయి. వారిని జిల్లా హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరుపార్టీల వారితో మాట్లాడి అక్కడినుంచి పంపించేశారు. గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్లో వాట్సప్ గొడవ
- తెలంగాణం
- March 19, 2022
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం