నేరేడ్ మెట్ లోని జీకే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తమిళ్ కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కుష్బూతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర సహాయ మంత్రి మురుగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ పథకాలను అక్కడి ప్రజలకు వివరించారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి, మౌలాలి బీజేపీ కార్పొరేటర్లు, మల్కాజిగిరి తమిళ ప్రజలు పాల్గొన్నారు.
తమిళ్ కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్న కుష్బూ
- హైదరాబాద్
- July 1, 2022
లేటెస్ట్
- మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్
- అఫ్గానిస్థాన్తో సిరీస్ రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా.. కారణం ఏంటంటే..?
- Good Health : ఎండా కాలంలో పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. జాగ్రత్తలు ఏంటీ..!
- వైసీపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్యే
- సీఎం జగన్ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ
- గుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..!
- హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సొంత వదిన
- Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్
- హైదరాబాద్ రోడ్డుపై నడుస్తూ.. కుప్పకూలి చనిపోయిన వ్యక్తి
- IPL 2024: విశాఖ ఎయిర్ పోర్ట్లో ఐపీఎల్ టీమ్ ప్లేయర్స్ సందడి
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు
- గూగుల్ డ్రైవ్లో ఆ ఫొటోలు ఉంటే మీ మెయిల్ గోవిందా
- IT Layoff : 7 నిమిషాల మీటింగ్.. రెండు డిపార్ట్ మెంట్స్ క్లోజ్.. ఐటీలో సంచలనం
- నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్