అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మాచారం గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులోని చెరువులో ఐసీఐసీఐ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేప పిల్లలు విడిచారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం చల్లడంతో చేపలు చనిపోయినట్లు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో విష ప్రయోగంతో చేపలు మృతి
- మహబూబ్ నగర్
- February 20, 2024
లేటెస్ట్
- కాక స్ఫూర్తి తోనే రాజకీయాల్లోకి వచ్చా : గడ్డం వంశీకృష్ణ
- పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుస్తడు
- వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి : దుద్దిళ్ల శ్రీధర్బాబు
- సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు
- అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం
- అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టుతున్న బీజేపీ : మంత్రి సీతక్క
- షెఫాలీ వర్మ దంచెన్.. ఇండియా విమెన్స్ టీమ్ విన్
- ఎన్నికల ట్రైనింగ్కు గైర్హాజరైన 75 మందికి నోటీసులు
- నవీన్ చంద్రకు అరుదైన గౌరవం
- వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : ప్రేమ్ సాగర్ రావు
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం