ఏపీ కృష్ణా జిల్లాలో మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. అయితే ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. సంక్రాంతి సెలవులు కావడంతో.. చందర్లపాడు మండలం ఏలూరులో వద్ద 12 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురు పిల్లలు కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. పిల్లలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మున్నేరు ఒడ్డున పిల్లల దుస్తులు, సైకిళ్లు ఉండటంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. నదిలో ఐదుగురు మృతదేహాల్ని వెలికితీశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. పిల్లలంతా గల్లంతైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
కృష్ణా నదిలో ఐదుగురు పిల్లలు గల్లంతు
- ఆంధ్రప్రదేశ్
- January 11, 2022
లేటెస్ట్
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్