మద్దూర్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన రేణివట్ల, చెన్నారెడ్డిపల్లిలో శనివారం కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాంలాల్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్
- మహబూబ్ నగర్
- April 14, 2024
లేటెస్ట్
- హైదరాబాద్ మెట్రో టైమింగ్స్లో మార్పులు
- పొలిటికల్ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా
- మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు
- ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్
- ఎన్నికల వేళ తెలంగాణాలో రూ. 333.55 కోట్లు సీజ్
- మల్లా రెడ్డి - భూమి కేసు | CM Revanth - కళ్యాణలక్ష్మి | చార్మినార్ రంగు | స్వాతి తప్పుడు నివేదిక | V6
- కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్
- RCB vs CSK: ప్లేఆఫ్స్కు బెంగళూరు.. చెన్నై ఇంటికి
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!