ముంబై: దేశీ విమాన ప్రయాణీకుల సంఖ్య 2020 ఏప్రిల్-–డిసెంబర్ తో పోలిస్తే 2021లో ఇదేకాలంలో 44 శాతం తగ్గి 111 లక్షలకు పడిపోయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అయితే 2020 డిసెంబర్తో పోలిస్తే 2021 డిసెంబరులో వీరి సంఖ్య 52 శాతం పెరిగింది. 2020 డిసెంబర్ లో మొత్తం దేశీయ ప్రయాణీకుల సంఖ్యను 73 లక్షలుగా లెక్కించారు. ఒమిక్రాన్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో రిస్ట్రిక్షన్లు పెట్టడంతో ఇక నుంచి ప్రయాణికుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే గత ఏడాది నవంబరుతో పోలిస్తే డిసెంబరులో ప్యాసింజర్ల సంఖ్య ఆరుశాతం వరకు పెరిగి 1.05 కోట్లుగా రికార్డయింది. రోజూ సగటున 2,800 మంది డొమెస్టిక్ విమానాల్లో వెళ్తున్నారు. 2020 డిసెంబరుతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. 2021 నవంబరులో రోజూ సగటున 2,700 మంది విమానాల్లో వెళ్లారు. గత ఏడాది నవంబరులో ఒక్కో విమానంలో సగటున 129 మంది ప్రయాణించగా, డిసెంబరులో ఈ సంఖ్య 130కి పెరిగింది. నవంబరు కంటే డిసెంబరులో డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉన్నా కరోనా కారణంగా ఇక నుంచి టికెట్ల సంఖ్య తగ్గొచ్చని ఇక్రా పేర్కొంది. గత 12 నెలల్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు 49 శాతం పెరిగాయని తెలిపింది.
తగ్గిన విమాన ప్రయాణికులు
- బిజినెస్
- January 11, 2022
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి