తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసలు కురిపించింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా వర్ణించింది. ఈ సందర్భంగా FCI జనరల్ మేనేజర్ అశ్విని కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో పలు రిజర్వాయర్లు నిండటం.. కాళేశ్వరం ఎత్తిపోతల, ఫ్రీ కరెంట్ లతో పంట దిగిబడి చాలా పెరిగిందన్నారు. యాసంగిలో పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని.. ప్రజలకు బియ్యం కొరత లేదని తెలిపారు. దీంతో లాక్ డౌన్ లో ప్రజలకు ఎక్కువ రైస్ ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ.. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా
- తెలంగాణం
- April 10, 2020
లేటెస్ట్
- పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
- కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన ఉండాలి : భవేశ్ మిశ్రా
- పోలింగ్ బూత్లో విషాదం.. CRPF జవాన్ మృతి
- చిన్న పిల్లకు ఓటేందీ అనుకోవద్దు.. వయస్సు తెలిస్తే షాక్
- చెక్పోస్టుల వద్ద నిరంతరం పహారా ఉండాలి : అంబర్ కిశోర్ ఝా
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..