ఫుడ్ పాయిజన్..100 మంది విద్యార్థులకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్..100 మంది విద్యార్థులకు అస్వస్థత

నారాయణ పేట జిల్లా కర్ని గ్రామంలో ఫుడ్ ఫాయిజన్ అయ్యింది. స్కూల్లో టిఫిన్ చేసిన 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు.గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టిఫిన్ తిన్న విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని మక్తల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 100 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.