కొత్తకోట, వెలుగు: దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాక బాలనారాయణ, కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలు తనను ఆలోచింపజేశాయని చెప్పారు. మాజీ జడ్పీటీసీ పీజేబాబు, పల్లెపాగ ప్రశాంత్, మేస్ర్తీ శ్రీను పాల్గొన్నారు.
కాంగ్రెస్ లోకి మాజీ మార్కెట్ చైర్మన్
- మహబూబ్ నగర్
- February 24, 2024
లేటెస్ట్
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్
- బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనుచరులు
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంట్లో దీపాదాస్ మున్షీ బ్రేక్ ఫాస్ట్
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెహికల్ తనిఖీ
- టూల్స్ గాడ్జెట్స్ : మినీ కూలర్
- కవర్ స్టోరీ : పిల్లలు వద్దంటున్న చాలామంది కపుల్స్!
- 2026 నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు
- చామరాజ నగర్లోని ఓ బూత్లో రీ పోలింగ్
- ‘పాలేరు’ కట్ట సేఫ్టీని పరిశీలించిన ఐబీఎస్ఈ
- సూర్యపేటలో ప్రేమజంట ఆత్మహత్య
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం