హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును తానెప్పుడూ తప్పుబట్టలేదని, ప్రాజెక్టుకు పెడుతున్న ఖర్చుపైనే అభ్యంతరం తెలిపానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ చేసిన అప్పుల గురించి రాష్ట్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కరెక్ట్ టైమ్లో నిర్ణయాలు తీసుకోని, ప్రజలకు నీళ్లిచ్చే స్థితిలో లేని వ్యక్తులు.. కేసీఆర్కు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టుల గురించి చర్చపెడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పారిపోయారని గుర్తుచేశారు. మేడగడ్డ బ్యారేజీలో సమస్య ఉంటే, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి నీళ్లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టి, ప్రజలకు నీళ్లిచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నేను తప్పుపట్టలే: పొన్నాల
- తెలంగాణం
- April 7, 2024
లేటెస్ట్
- కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత
- సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్ .. అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
- ఆధిక్యత కోసమే బీజేపీ మైండ్గేమ్!
- కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైన వేట్టయన్ మూవీ
- ఓటుకు నోటు’ కేసు విచారణ జులైకి వాయిదా : సుప్రీంకోర్టు
- అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం 39 శాతం డౌన్
- రివిజన్తోనే గ్రూప్స్లో విజయం
- తెలంగాణలో మండుతున్న ఎండలు .. 18 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్
- 6 అదానీ కంపెనీలకు సెబీ నోటీసులు
- ఫేక్ డాక్టర్ అరెస్ట్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త