తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం భార్య కన్నుమూత

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం భార్య కన్నుమూత

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ ​సెల్వం భార్య విజయలక్ష్మి(63) కన్నుమూశారు. ఇవాళ (బుధవారం) గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. భార్యను కోల్పోయిన పన్నీర్​సెల్వంకు పలువురు ప్రముఖులు సానుభూతి  తెలిపారు.