బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ సేవలు మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ మొదలయినప్పటి నుంచి పేదలు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను నిరాటంకంగా అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో 60 మంది పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇల్లు గడవడానికి ముస్లిం కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను, రంజాన్ పండుగ కూడా జరుపుకోలేని పరిస్థితిని స్థానికంగా ఉన్న అనుచరులు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వివేక్ తన తండ్రి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా రంజాన్ పండుగ కు కావాల్సిన సరుకులతో పాటు నిత్యావసర వస్తువులను పంపించారు. వాటిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, వివేక్ అనుచరులు సతీష్ గౌడ్, షకీల్ ముస్లిం కుటుంబాలకు అందజేశారు.
కాకా ఫౌండేషన్ చేయూత..పేదలకు నిత్యావసరాల పంపిణీ
- లేటెస్ట్
- May 18, 2020
లేటెస్ట్
- బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
- నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్ రెడ్డి
- వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
- కన్నప్పలో కీ రోల్
- ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు
- కేఏ పాల్పై చీటింగ్ కేసు
- రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి
- ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి