మల్కాజిగిరి లోక్ భ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్డ్డి అవకాశం ఉన్నప్పటికీ పేద విద్యార్థు లకు ఉచిత విద్య అందించలేక పోయాడని, అలాంటి నేత ప్రజాసేవ ఎలా చేస్తాడని కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి మద్దతు కోరేం దుకు వనస్థలిపురంలోని సామ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరిలో ఇంతకుముందు టీడీపీ నుంచి పోటీచేసి గెలిచిన పాల మల్లన్న పార్లమెంట్ మల్లన్న అయ్యాడని అన్నా రు. అనంతరం టీఆర్ఎస్లో చేరి పార్లమెంట్ మల్లన్న కాస్త మినిస్టర్ మల్లన్న అయ్యాడన్నారు. కానీ ప్రజలకు చేసిం దేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం తన అల్లుడి కి వేలంపాటలో టికెట్ తీసుకొచ్చుకున్నారన్నారు. మల్లారెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహి స్తున్నాడన్నారు. ప్రశ్నించే నాయకుడు ఉన్నప్పుడే ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందని, తాను ఎప్పుడూ ప్రశ్ని స్తూనే ఉంటానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వలేదు?
- హైదరాబాద్
- March 27, 2019
లేటెస్ట్
- రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి.. రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- అయోధ్యలో మోదీ రోడ్ షో.. వారణాసిలో నామినేషన్ ఎప్పుడంటే?
- MI vs KKR: టాస్ గెలిచిన ముంబై.. హార్దిక్ సేనకు డూ or డై మ్యాచ్
- Malavika Jayaram : గుడిలో సింపుల్గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కొత్త సీటు వెతుకున్నారు.. ఈ విషయం నేను పార్లమెంటులోనే చెప్పా : ప్రధాని మోదీ
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- జగన్ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు... షర్మిల నవసందేహాలు...
- MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్