- అందజేసిన పూర్వ విద్యార్థి
పద్మారావునగర్, వెలుగు : గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, తెలంగాణ డెవలప్మెంట్ఫోరం అమెరికా శాఖ అధ్యక్షుడు, సీనియర్ గ్యాస్ర్టోఎంటరాలజీ డాక్టర్ దివేశ్అనిరెడ్డి రూ.50 లక్షల విలువైన మెడికల్ఎక్విప్ మెంట్ను డోనెట్చేశారు. గురువారం గాంధీ ఆస్పత్రి గ్యాస్ర్టో ఎంటరాలజీ డిపార్ట్ మెంట్లో జరిగిన కార్యక్రమంలో డా.దివేశ్అనిరెడ్డిని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు
హెచ్ఓడీ డా. పి.శ్రావణ్ కుమార్ అభినందించి, ఘనంగా సన్మానించారు. అనంతరం దివేశ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం, వ్యవసాయం, స్కిల్ట్రైనింగ్రంగాల్లో తెలంగాణలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.