జీడిమెట్ల, వెలుగు: స్విమ్మింగ్ పూల్ లో పడి ఓ బాలిక మృతిచెందింది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎన్ఎసీఎల్ గ్రేటర్కమ్యూనిటీకి చెందిన డోలి నిఖిల్కుమార్ కూతురు ఆద్య(8)కు ఈత నేర్పించేందుకు సోమవారం స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లాడు. తండ్రి కూతురు స్విమ్మింగ్చేశాక నిఖిల్కుమార్తన డ్రెస్ మార్చుకునేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి తన కూతురు కన్పించలేదు. కొద్దిసేపటి తర్వాత స్విమ్మింగ్పూల్లో పడి ఉండటం చూసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
స్విమ్మింగ్పూల్లో పడి బాలిక మృతి
- హైదరాబాద్
- April 9, 2024
లేటెస్ట్
- క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం?
- ఇక పాలనపైనే ఫోకస్..ఇయ్యాల్టి నుంచే పని మొదలుపెడ్తం : సీఎం రేవంత్ రెడ్డి
- స్ట్రాంగ్ రూమ్ల్లో అభ్యర్థుల భవితవ్యం
- రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం
- ఎన్నికల డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు
- పాలమూరులో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- సీఎంతో వివేక్, వంశీకృష్ణ భేటీ
- పీఎస్బీల ఖజానా కళకళ
- లక్నోకు ఢిల్లీ దెబ్బ
- వడ్ల తూకంలో మోసం! కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..