పాకిస్తాన్ జైల్లో మరణశిక్ష అనుభవిస్తున్నారు భారత్ నౌకదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్. ఆయన తరపున న్యాయవాదిని నియమించేందుకు భారత్కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఆదేశాలతో జాదవ్కు పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించడానికి ఆయన తరఫున న్యాయవాదిని నియమించే విషయమై పాక్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై ఐహెచ్సీ విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణను ఐహెచ్సీ వచ్చేనెల 3కు వాయిదా వేసింది. రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ జాదవ్ (50)కు పాకిస్తాన్ సైనిక కోర్టు 2017 ఏప్రిల్లో గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై మరణశిక్ష విధించింది.
జాదవ్ కోసం భారత్కు మరో అవకాశం ఇవ్వండి: పాకిస్తాన్ కోర్టు
- విదేశం
- September 4, 2020
లేటెస్ట్
- చంద్రబాబు మేనిఫెస్టోలో పెన్షన్ హామీ ఎత్తేశాడు...సీఎం జగన్
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- Kavya Maran: ఒక్క పరుగుతో విజయం.. కావ్య మారన్ మాస్ సెలబ్రేషన్స్
- టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ : ఇలా చేస్తే రిజర్వేషన్ ఛార్జీలు ఉండవు
- Health Tips: మండే సూర్యుడికి ఇలా చెక్ పెట్టండి..
- Indian Premier League: భారీగా తగ్గిన IPL ఫ్రాంచైజీల ఆదాయం..
- Sabari movie review: కూతురి కోసం తల్లి పోరాటం.. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన శబరి ఎలా ఉందంటే?
- Love Me Movie: లవ్ మీ స్టుపిడ్ హార్ట్ లిరికల్ రిలీజ్..ఆస్కార్ విన్నర్స్ కీరవాణి,చంద్రబోస్ న్యూ మెలోడీ
- దేశంలో మోదీ AA ట్యాక్స్ వసూల్ చేస్తున్నారు : మంత్రి కోమటిరెడ్డి
- టార్గెట్ జగన్... కడప జిల్లాకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి..
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్