న్యూఢిల్లీ : గుజరాత్లోని గోద్రాలో 2002లో రైలును దహనం చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కొంటున్న 8 మందికి సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు సీజేజస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇదే కేసులో మరో నలుగురు దోషులకు బెయిల్ ఇచ్చేందుకు బెంచ్ నిరాకరించింది. రైలు దహనం ఘటనలో వారి పాత్రను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్కు వివరించారు. గుజరాత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన మెహతా.. వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. సబర్మతి ఎక్స్ ప్రెస్ ఎస్ 6 కోచ్కు దోషులు బోల్టు బిగించి నిప్పు పెట్టారని, దీంతో 59 మంది సజీవ దహనం అయ్యారని ఆయన వివరించారు. దీంతో ఆ నలుగురు దోషులకు బెయిల్ను బెంచ్ రద్దు చేసింది.
గోద్రా రైలు దహనం కేసు..8 మందికి బెయిల్
- దేశం
- April 22, 2023
లేటెస్ట్
- లోక్సభ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక గాంధీ దూరం!
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- KKR vs DC: నరైన్ అరుదైన ఘనత.. మలింగ ఆల్టైం రికార్డ్ బ్రేక్
- Nag Ashwin: బహుశా.. ఇసుకని చూసి అలా అనుకున్నారేమో.. ఇచ్చిపడేసిన కల్కి డైరెక్టర్
- రిజర్వేషన్లపై విమర్శలు.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- వందే భారత్ రైలులో.. రూ.50 లక్షలు పట్టివేత
- గూగుల్ భారీ ప్రక్షాళన.. పైథాన్ ఒక్కటే కాదు.. డార్ట్, ఫ్లట్టర్ కూడా క్లోజ్
- KKR vs DC: దిగ్గజాలు కలిసిన వేళ.. గంగూలీకి షారుఖ్ సర్ ప్రైజ్
- జూన్ 3 నుంచి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు
- Varalakshmi Sarathkumar: ఆ సమయంలో తన భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్