Gold Rate: శనివారం గోల్డ్ సిల్వర్ సడన్ ర్యాలీ.. ఏపీ తెలంగాణలో మండిపోతున్న రేట్లు..

Gold Rate: శనివారం గోల్డ్ సిల్వర్ సడన్ ర్యాలీ.. ఏపీ తెలంగాణలో మండిపోతున్న రేట్లు..

Gold Price Today: దసరా రోజు స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు పండగ తర్వాత రోజున కూడా అదే జోష్ కొనసాగించాయి. కానీ శనివారం రోజున తిరిగి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా మళ్లీ పెరగటంతో మధ్యతరగతి భారతీయులకు పెద్ద షాక్ తగిలింది. ఈ క్రమంలో వారాంతంలో షాపింగ్ చేయటానికి వెళ్లాలనుకుంటున్న  రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రధాన నగరాల్లో ఇవాళ పెరిగిన రిటైల్ అమ్మకపు రేట్లను ముందుగా తెలుసుకోవటం చాలా ముఖ్యం... 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 3తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 4న రూ.870 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.87 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 4న):

హైదరాదాబాదులో రూ.11వేల 940
కరీంనగర్ లో రూ.11వేల 940
ఖమ్మంలో రూ.11వేల 940
నిజామాబాద్ లో రూ.11వేల 940
విజయవాడలో రూ.11వేల 940
కడపలో రూ.11వేల 940
విశాఖలో రూ.11వేల 940
నెల్లూరు రూ.11వేల 940
తిరుపతిలో రూ.11వేల 940

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 3తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 4న 10 గ్రాములకు రూ.800 పెరుగుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

ALSO READ : హైదరాబాద్‌‌‌‌లో కాప్రి హౌసింగ్ ఫైనాన్స్ ఆఫీస్‌‌‌‌

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 4న):

హైదరాదాబాదులో రూ.10వేల 945
కరీంనగర్ లో రూ.10వేల 945
ఖమ్మంలో రూ.10వేల 945
నిజామాబాద్ లో రూ.10వేల 945
విజయవాడలో రూ.10వేల 945
కడపలో రూ.10వేల 945
విశాఖలో రూ.10వేల 945
నెల్లూరు రూ.10వేల 945
తిరుపతిలో రూ.10వేల 945

మరోపక్క దసరా రోజున వెండి తమ ర్యాలీని కొనసాగించగా పండుగ తర్వాత తిరిగి తగ్గింది. అక్టోబర్ 3న కేజీకి వెండి అక్టోబర్ 2తో పోల్చితే రూ.2వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 61వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.161 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.