Gold Price Today: దేశంలో పండుగల సీజన్ ముగిసిన తర్వాత బంగారం, వెండి రేట్లు అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్నాయి. చాలా కాలంగా మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్న స్థాయిలకు తిరిగి గోల్డ్ రేట్లు రావటం షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి సంతోషం కలిగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, ఆర్థిక ఆందోళనలు కొంత తగ్గటం కూడా సేఫ్ హెవెన్ మెటల్స్ పై ఒత్తిడిని తగ్గిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 26తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 27న రూ.1140 తగ్గుదలను నమోదు చేసింది. అంటే గ్రాముకు రేటు రూ.114 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 27న):
హైదరాదాబాదులో రూ.12వేల 448
కరీంనగర్ లో రూ.12వేల 448
ఖమ్మంలో రూ.12వేల 448
నిజామాబాద్ లో రూ.12వేల 448
విజయవాడలో రూ.12వేల 448
కడపలో రూ.12వేల 448
విశాఖలో రూ.12వేల 448
నెల్లూరు రూ.12వేల 448
తిరుపతిలో రూ.12వేల 448
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 26తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 27న 10 గ్రాములకు రూ.1050 తగ్గుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
ALSO READ : ఈ వారం ఫెడ్ నిర్ణయం, కంపెనీల రిజల్ట్స్పై ఫోకస్
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 27న):
హైదరాదాబాదులో రూ.11వేల 410
కరీంనగర్ లో రూ.11వేల 410
ఖమ్మంలో రూ.11వేల 410
నిజామాబాద్ లో రూ.11వేల 410
విజయవాడలో రూ.11వేల 410
కడపలో రూ.11వేల 410
విశాఖలో రూ.11వేల 410
నెల్లూరు రూ.11వేల 410
తిరుపతిలో రూ.11వేల 410
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ తగ్గుదలను వారం చివర్లో కొనసాగిస్తున్నాయి. దీంతో అక్టోబర్ 27న వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన కేజీకి రూ.లక్ష 70వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.170 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
