న్యూఢిల్లీ : ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ నిబంధనల్లో వేటికి సడలింపు ఇవ్వాలన్న దానిపై కేంద్రమంత్రులు చర్చలు జరిపారు. లాక్ డౌన్ లో వేటికి సడలింపు ఇవ్వాలన్న మోడీ సూచన మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలో మంత్రులు భేటీ అయ్యారు. పేదలు ఇబ్బంది పడకుండా అనుసరించాల్సిన వ్యూహంపైచర్చించినట్లు రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అదే విధంగా దేశంలో కరోనా కేసులపై రివ్యూ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పీయూష్ గోయెల్, ప్రకాశ్ జావదేకర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్, రామ్ విలాస్ పశ్వాన్, గిరిరాజ్ సింగ్, సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్ పాల్గొన్నారు.
వేటికి సడలింపు ఇద్దాం
- దేశం
- April 18, 2020
లేటెస్ట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
- ఇవాళ ఉప్పల్లో పంజాబ్తో సన్ రైజర్స్ ఢీ
- రాయల్టీ పేమెంట్ పెంచమన్న నెస్లే ఇండియా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు