హెలికాప్టర్ ప్రమాదంలో బతికున్నది ఈ ఒక్కడే

హెలికాప్టర్ ప్రమాదంలో బతికున్నది ఈ ఒక్కడే

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. కాగా ప్రమాదంలో గాయపడి.. వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చింది. వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని స్పష్టమైంది.