న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మే నెలలో రూ. 1,02,709 కోట్లకి తగ్గాయి. ఈ వసూళ్లు రూ. లక్ష కోట్లను దాటడం వరసగా ఇది ఎనిమిదో నెల. అయితే, ఏప్రిల్లోని రూ. 1.41 లక్షల కోట్లతో పోలిస్తే మే నెల వసూళ్లు బాగా తగ్గినట్లే. ఆ నెలలో దేశంలోని చాలా రాష్ట్రాలలో లాక్డౌన్లు అమలవడమే జీఎస్టీ వసూళ్లు పడిపోవడానికి కారణమని చెబుతున్నారు. మే 2020 తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 65 శాతం ఎక్కువయ్యాయి. ఇంపోర్ట్స్పై వచ్చే వసూళ్లు మే నెలలో 56 శాతం పెరిగాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ రూ. 17,592 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 22,653 కోట్లు, ఐజీఎస్టీ రూ. 53,199 కోట్లు, సెస్ రూ. 9,265 కోట్లు ఉన్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న బిజినెస్లకు జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్కు జులై వరకు గడువుండటంతో అసలైన వసూళ్లు ఇంకా కొంత పెరుగుతాయని మినిస్ట్రీ పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రిటర్న్ఫైలింగ్ గడువును గవర్నమెంట్ పొడిగించింది.
మే నెల జీఎస్టీ వసూళ్లు రూ. 1.02 లక్షల కోట్లు
- బిజినెస్
- June 6, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం