
కేంద్ర బడ్జెట్ లో కొత్త కేటాయింపులు లేవన్నారు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉన్న బడ్జెట్ లోనే కోతలు కోశారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందన్నారు గుత్తా. తెలంగాణలో అధికారం అనేది బీజేపీకి కలగానే ఉంటుందని ఎద్దేవా చేశారు.