లక్నో: హత్రాస్ గ్యాంగ్రేప్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దళిత యువతి సామూహిక అత్యాచారంపై భగ్గుమన్న విపక్షాలు శుక్రవారం నిరసనకు దిగాయి. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబీకులను కలుసుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు డెరెర్ ఓబ్రెయిన్, కాకోలి ఘోష్ దస్తిదార్, ప్రతిమా మొండల్హావ్ హత్రాస్కు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, తృణమూల్ నేతలకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పోలీసులు నెట్టేయడంతో డెరెక్ ఓబ్రెయిన్ కింద పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల తీరుపై ఓబ్రెయిన్ మండిపడ్డారు. బాధితురాలి కుటుంబీకులను కలుసుకోనివ్వకం పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ये SDM प्रेम प्रकाश मीणा है, ये अफसरी कम और गुंडागर्दी ज्यादा करते हैं… देखिए कैसे TMC सांसद @derekobrienmp को धक्का मार रहे हैं,
आज तक की संवाददाता @chitraaum के साथ भी बदतमीजी की,
फिर हमारे चैनल की संवाददाता @PragyaLive के साथ भी बतमीजी से बात की,
गुंडई पे उतारू है प्रशासन। pic.twitter.com/nz4UxP01oL— Devvesh Pandey | देवेश पांडेय | دیویش پانڈے۔ (@iamdevv23) October 2, 2020