మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో భారీగా ఆల్ఫాజోలం పట్టుబడింది. అచైపల్లీ ఎక్స్ రోడ్డు దగ్గర కారులో తరలిస్తున్న 15లక్షల విలువైన ఒక కేజీ అల్ఫా జోలంతో పాటు 7లక్షల89వేల5వందల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు ఎల్లంకి సాయి కుమార్ గౌడ్ గుమ్మడి దల, శివ్వంపేట, మేడ్చల్ ప్రాంతాల్లోలోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు పోలీసులు.
మేడ్చల్ మల్కాజిగిరిలో రూ.15లక్షల విలువైన అల్ఫాజోలం పట్టివేత
- రంగారెడ్డి
- April 4, 2024
లేటెస్ట్
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ధర్నా
- రైస్ మిల్లో అధికారుల తనిఖీలు
- పతంగ్ మూవీ టీజర్ రిలీజ్
- సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి
- పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం
- హైదరాబాద్లో రూ.23కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత
- దేవకీ నందన వాసుదేవ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా