మంగళూరు టెంపుల్ని దర్శించుకున్న హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్

మంగళూరు టెంపుల్ని దర్శించుకున్న హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్
  • ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి కేజీఎఫ్: చాప్టర్-2

కేజీఎఫ్: చాప్టర్-2 సినిమా హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మంగళూరు టెంపుల్ని దర్శించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సినిమాలో యశ్ ప్రధాన పాత్ర, శ్రీనిధి షెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్: చాప్టర్-2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. 2018లో విడుదలైన కేజీఎఫ్: చాప్టర్- 1 పాన్ ఇండియా మూవీగా నిలిచి భారీగా కలెక్షన్లు సాధించింది. దీంతో పార్ట్ -2పై భారీ అంచనాల మధ్య రిలీజుకానుంది.

ఇవి కూడా చదవండి

సంపన్నుల బడ్జెట్... కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే