హరికృష్ణ వర్ధంతి..చంద్రబాబు,ఎన్టీఆర్ నివాళి

హరికృష్ణ వర్ధంతి..చంద్రబాబు,ఎన్టీఆర్ నివాళి

దివంగత నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్  నివాళులర్పించారు.  నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. అయితే తిథుల ప్రకారం ఇవాళ ఆయన ప్రథమ వర్ధంతి నిర్వహించారు.