న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. కరోనా ప్రభావం తగ్గిపోయిందని భావించొద్దని.. జాగ్రత్తగా ఉండకపోతే కరోనాతో ముప్పు తప్పదని ఐఎంఏ చీఫ్ జె.ఎ.జయాలాల్ సూచించారు. ‘మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో ఉత్సవాలు, జాతరలు, సంబురాలు జరపడం చాలా ప్రమాదకరం. ఎక్కువ మంది ప్రజలు గుమిగూడే వేడుకల విషయంలో తమ నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలని కేంద్రాన్ని కోరాం’ అని జయాలాల్ తెలిపారు. ఒడిశాలో పూరి జగన్నాథ రథయాత్ర, ఉత్తరాఖండ్లో మహా శివుడి కావడి యాత్ర జరుగుతున్న నేపథ్యంలో జయాలాల్ పైవ్యాఖ్యలు చేశారు. కాగా, పూరి జగన్నాథుడి రథయాత్రలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. ఈ రథయాత్రలో కేవలం 500 మందికే అనుమతిచ్చారు.
మూడో వేవ్ ముప్పు.. జాతరలు, సంబురాలు వద్దు
- దేశం
- July 12, 2021
లేటెస్ట్
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- నిషాకు పారిస్ బెర్త్
- ఇంటర్తో నేవీలో అగ్నివీర్ పోస్టులు
- యువత స్కిల్స్ పెంచడంపై ఫోకస్ పెట్టాలె
- సంఘాల చుట్టూ చక్కర్లు..చివరి ప్రయత్నాల్లో అభ్యర్థులు
- టెన్త్తో సెంట్రల్ జాబ్
- టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఓపెనింగ్ చేయాలి : గంగూలీ
- కావ్యను ఆశీర్వదించండి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- ఈ ఏడాది 17 ఐటీ హార్డ్వేర్ కంపెనీలు ప్రొడక్షన్ మొదలు పెట్టనున్నయ్
- మిర్యాలగూడలో మలబార్ స్టోర్
Most Read News
- వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..
- Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా
- తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- Babar Azam: ఐపీఎల్లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్
- ఇది తింటే వామ్మో అంటారు.. పండిస్తే రైతులకు కాసులే..
- తెలంగాణ టూరిజం అదిరిపోయే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శ్రీవారి దర్శనం
- క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
- Good Health: పోషకాల గని.. ఇది రోజుకు ఒకటి తింటే చాలు.. ఆ సమస్యలు పరార్..
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?