గండిపేట్, వెలుగు: ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు హార్స్ రైడర్లు, ఒక గుర్రం మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ ఏరియాలో జరిగింది. కిషన్బాగ్ చిరాక్ లైన్ ప్రాంతానికి చెందిన అక్రం.. కిస్మత్పూర్ టైమ్స్ స్కూల్ ప్రాంతంలో హార్స్ రైడింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. అతని కొడుకు మహ్మద్ సైఫ్(18) ట్రైనింగ్ ఇచ్చేవాడు. వీరివద్ద యూపీకి చెందిన ఆషూ సింగ్(19) హార్స్ రైడర్గా ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం రైడ్ చేస్తూ ఆషూ సింగ్ ఈసీ కాలువ వద్దకు వెళ్లి గుర్రంతో సహా కాలువలోపడ్డాడు. అతన్ని కాపాడేందుకు సైఫ్ నీటిలోకి దిగి అతడూ మునిగిపోయాడు.
నీట మునిగి ఇద్దరు హార్స్ రైడర్లు, ఒక గుర్రం మృతి
- హైదరాబాద్
- April 27, 2023
లేటెస్ట్
- నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!
- వానొస్తే సిరిసిల్ల..మునుగుడే
- ఇకపై వెహికల్స్అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- గవర్నమెంట్జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!
- చెరువులను చెరపట్టారు
- మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్ రావు!
- కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు
- జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్
- త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
- ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?