వర్గల్ సరస్వతీ దేవాలయ హుండీ లెక్కింపు

వర్గల్ సరస్వతీ దేవాలయ హుండీ లెక్కింపు

గజ్వేల్​, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నాచారంగుట్ట లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని ఆఫీసర్లు, ఆలయ సిబ్బంది మంగళవారం లెక్కించారు. గత మూడు నెలలకు సంబంధించి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలలోని హుండీలను తెరిచి భక్తుల సమక్షంలో లెక్కించగా ఆదాయం రూ. 21,76,954-  వచ్చినట్టు ఆలయ ఈవో సుధాకర్​రెడ్డి తెలిపారు.